యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- July 18, 2026
మనామా: బహ్రెయిన్ నేషనల్ బ్యాంక్ (ఎన్బీబీ) ప్రతినిధి బృందం 2026 యూత్ సిటీ 2030 కార్యక్రమాన్ని సందర్శించింది. యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. పర్యటనలో భాగంగా ప్రతినిధులు శిక్షణా కేంద్రాలు, ప్రత్యేక కార్యక్రమాలను పరిశీలించారు.
బ్యాంకు పేరుతో ఏర్పాటు చేసిన తరగతి గదిని సందర్శించి, యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధికి ఈ కార్యక్రమం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఎన్బీబీ పేర్కొంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







