ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- January 31, 2026
దోహా: ఇరాన్ అధ్యక్షుడు హెచ్ఈ డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో ఖతార్ అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫోన్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేయడానికి గల మార్గాలను సమీక్షించారు. దీనితో పాటు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిపై తమ ఆలోచనలను షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. ప్రాంతీయ సమస్యలను శాంతి మరియు భద్రతను పటిష్టం చేసే విధంగా, ప్రాంత ప్రయోజనాలకు తోడ్పడే రీతిలో దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయని, త్వరలోనే దీనిపై అధికారిక స్పందన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







