ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- January 31, 2026
దోహా: ఇరాన్ అధ్యక్షుడు హెచ్ఈ డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో ఖతార్ అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫోన్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేయడానికి గల మార్గాలను సమీక్షించారు. దీనితో పాటు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిపై తమ ఆలోచనలను షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. ప్రాంతీయ సమస్యలను శాంతి మరియు భద్రతను పటిష్టం చేసే విధంగా, ప్రాంత ప్రయోజనాలకు తోడ్పడే రీతిలో దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయని, త్వరలోనే దీనిపై అధికారిక స్పందన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







