అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- February 03, 2026
అబుదాబి: ఒమన్-యూఏఈ ఉన్నత స్థాయి సంయుక్త కమిటీ అబుదాబిలో సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. అలాగే, ఇరు పక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదపడే విషయాలపై ఒమన్-యూఏఈ ఉన్నత స్థాయి కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









