బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- February 04, 2026
మనామా: బహ్రెయిన్ లో రమదాన్ మాసం నేపథ్యంలో ప్రజలకు మద్దతుగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీలు ప్రతిపాదించారు. ముఖ్యంగా డిజిటల్ ఫుడ్ వోచర్లు, షాప్ డిస్కౌంట్లు మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఛార్జీలపై ఒక నెల విరామం ఇవ్వాలని కోరుతూ, తద్వారా లో మరియు మిడిల్ క్లాస్ కుటుంబాలకు రమదాన్ మద్దతును అందివ్వాలని పార్లమెంటులో అత్యవసర ప్రతిపాదనగా ఉంచారు. ఎంపీలు మునీర్ సెరూర్, హనన్ ఫర్దాన్, లుల్వా అల్ రుమైహి, నజీబ్ అల్ కవారీ మరియు అహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్ ఈ ప్రతిపాదనను సమర్పించారు.
ఫుడ్, సామాజిక విధులు మరియు రోజువారీ అవసరాలపై ఖర్చు పెరుగుతున్నందున ప్రతి రమదాన్ లో ఇంటి బిల్లులు పెరుగుతాయని, జీతం అలాగే ఉంటుందని మరియు సాధారణ నెలవారీ చెల్లింపులు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంటుందని ఎంపీలు వాదించారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ నెలలో ప్రధాన ఆహార షాపింగ్లో ఉపయోగించుకోవడానికి అవసరమైన వస్తువుల కోసం డిజిటల్ రంజాన్ వోచర్లను అందివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









