ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లోని సూక్ వాకిఫ్ లో అంతర్జాతీయ ఖర్జూర ప్రదర్శన నాల్గవ ఎడిషన్ నేడు ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత గల ఖర్జూరాల ఎంపికలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 16 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. మెజ్డూల్, ఖుద్రి, హలావీ వంటి అరుదైన ఖర్జూరాలను ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా విజిటర్స్ కొనుగోళ్లు చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









