ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లోని సూక్ వాకిఫ్ లో అంతర్జాతీయ ఖర్జూర ప్రదర్శన నాల్గవ ఎడిషన్ నేడు ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత గల ఖర్జూరాల ఎంపికలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 16 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. మెజ్డూల్, ఖుద్రి, హలావీ వంటి అరుదైన ఖర్జూరాలను ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా విజిటర్స్ కొనుగోళ్లు చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









