25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- February 05, 2026
ఐటీ (IT) రంగంలో ఉద్యోగాల కోత, లే ఆఫ్స్, నియామకాల తగ్గుదల వంటి అంశాలతో నిరుద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్న సమయంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తీపి కబురు అందించింది. ఈ ఏడాదిలో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది చేసిన నియామకాలతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ ప్రకటనతో ఐటీ ఫ్రెషర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.జెమిని, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లతో జతకట్టి ఏఐ టూల్స్ ద్వారా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతున్నామని సీఈఓ రవి కుమార్ వెల్లడించారు. ఏఐ సహాయంతో కొత్త ఇంజనీర్లు గతంలో కంటే వేగంగా క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారని, అందుకే ఫ్రెషర్ల నియామకాన్ని పెంచుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్







