సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- February 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలో రోడ్ సేఫ్టీ రేట్ 70%కి పెరిగింది. అదే సమయంలో ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 43 ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించడంతోపాటు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 367 కొత్త ఫుట్ ఓవర్ క్రాసింగ్లను అమలు చేస్తున్నట్లు తూర్పు ప్రావిన్స్ మేయర్టీ ప్రకటించింది. అలాగే, బ్రిడ్జి మరియు టన్నెల్స్ లోపల విజిబిలిటీ 100 శాతం పెరిగిందని, 93 శాతం రోడ్డు భద్రత సాధించిందని మేయర్టీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









