సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- February 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలో రోడ్ సేఫ్టీ రేట్ 70%కి పెరిగింది. అదే సమయంలో ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 43 ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించడంతోపాటు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 367 కొత్త ఫుట్ ఓవర్ క్రాసింగ్లను అమలు చేస్తున్నట్లు తూర్పు ప్రావిన్స్ మేయర్టీ ప్రకటించింది. అలాగే, బ్రిడ్జి మరియు టన్నెల్స్ లోపల విజిబిలిటీ 100 శాతం పెరిగిందని, 93 శాతం రోడ్డు భద్రత సాధించిందని మేయర్టీ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







