OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- February 10, 2026
దోహా: ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 5 నుండి 7 వరకు జరిగిన భారత ప్రముఖ ట్రావెల్ ట్రేడ్ ఎగ్జిబిషన్ అయిన అవుట్బౌండ్ ట్రావెల్ మార్ట్ (OTM) ముగిసింది. భారతీయ ప్రయాణికులకు పర్యాటక గమ్యస్థానంగా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేసిందని విజిట్ ఖతార్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిబిషన్ సందర్భంగా ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TAAI), అవుట్బౌండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (OTOAI) మరియు క్లియర్ట్రిప్తో MOUలపై విజిట్ ఖతార్ సంతకాలు చేసింది. విజిట్ ఖతార్లో PR మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జాసిమ్ అల్ మహమూద్ మాట్లాడుతూ.. భాతర్ తమకు ప్రాధాన్యత గల మార్కెట్ అని పేర్కొన్నారు. 13 కంటే ఎక్కువ భారతీయ నగరాల నుండి ప్రత్యక్ష కనెక్టివిటీ మరియు ఎక్కువ కాలం బస చేయడం, పునరావృత సందర్శనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









