OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- February 10, 2026
దోహా: ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 5 నుండి 7 వరకు జరిగిన భారత ప్రముఖ ట్రావెల్ ట్రేడ్ ఎగ్జిబిషన్ అయిన అవుట్బౌండ్ ట్రావెల్ మార్ట్ (OTM) ముగిసింది. భారతీయ ప్రయాణికులకు పర్యాటక గమ్యస్థానంగా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేసిందని విజిట్ ఖతార్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిబిషన్ సందర్భంగా ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TAAI), అవుట్బౌండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (OTOAI) మరియు క్లియర్ట్రిప్తో MOUలపై విజిట్ ఖతార్ సంతకాలు చేసింది. విజిట్ ఖతార్లో PR మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జాసిమ్ అల్ మహమూద్ మాట్లాడుతూ.. భాతర్ తమకు ప్రాధాన్యత గల మార్కెట్ అని పేర్కొన్నారు. 13 కంటే ఎక్కువ భారతీయ నగరాల నుండి ప్రత్యక్ష కనెక్టివిటీ మరియు ఎక్కువ కాలం బస చేయడం, పునరావృత సందర్శనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









