అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- February 10, 2026
కువైట్: అక్రమ చేపల వేటకు పాల్పడిన పడవను గుర్తించి, అందులోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కువైట్ కోస్ట్ గార్డ్ తెలిపింది. పెట్రోలింగ్ యూనిట్లు పడవను ఆపడానికి ప్రయత్నించాయని, కానీ కెప్టెన్ ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడి నుండి వారు పారిపోయేందుకు ప్రయత్నించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేటగాళ్ల పడవ తీరప్రాంతానికి చేరుకోగానే వారిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో వారిలో ఒకరు అధికారులపై దాడికి యత్నించాడని పేర్కొన్నది. నిందితుల్లో ఇద్దరికి నేర చరిత్ర ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









