అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- February 10, 2026
కువైట్: అక్రమ చేపల వేటకు పాల్పడిన పడవను గుర్తించి, అందులోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కువైట్ కోస్ట్ గార్డ్ తెలిపింది. పెట్రోలింగ్ యూనిట్లు పడవను ఆపడానికి ప్రయత్నించాయని, కానీ కెప్టెన్ ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడి నుండి వారు పారిపోయేందుకు ప్రయత్నించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేటగాళ్ల పడవ తీరప్రాంతానికి చేరుకోగానే వారిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో వారిలో ఒకరు అధికారులపై దాడికి యత్నించాడని పేర్కొన్నది. నిందితుల్లో ఇద్దరికి నేర చరిత్ర ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







