గ్రౌండ్ క్లియరెన్స్ పనికి రూ. 10 వేలు లంచం..
- July 31, 2016
ఔరంగాబాద్లోని చికల్తాన ఎయిర్పోర్టు డైరెక్టర్ అలోక్ వార్ష్నీ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. అనంతరం సీబీఐ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గ్రౌండ్ క్లియరెన్స్ పనికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలోక్పై కేసు నమోదు చేశామని.. అతని ఇల్లు, కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!









