మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!

- February 21, 2026 , by Maagulf
మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!

మనామా: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 31 తుది తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది.

నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నడపడం, వేగ పరిమితిని మించిపోవడం, రిజిస్టర్ చేయని మరియు బీమా లేని కారును నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు ముగ్గురు గాయపడ్డారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తికి కూడా నష్టం వాటిల్లిందని అధికారులు కేసును నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com