మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- February 21, 2026
మనామా: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 31 తుది తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది.
నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నడపడం, వేగ పరిమితిని మించిపోవడం, రిజిస్టర్ చేయని మరియు బీమా లేని కారును నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు ముగ్గురు గాయపడ్డారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తికి కూడా నష్టం వాటిల్లిందని అధికారులు కేసును నమోదు చేశారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









