మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- February 21, 2026
మనామా: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 31 తుది తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది.
నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నడపడం, వేగ పరిమితిని మించిపోవడం, రిజిస్టర్ చేయని మరియు బీమా లేని కారును నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు ముగ్గురు గాయపడ్డారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తికి కూడా నష్టం వాటిల్లిందని అధికారులు కేసును నమోదు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







