ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- February 21, 2026
కువైట్: అనుమతి లేకుండా రమదాన్ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తే జరిమానాలకు సంబంధించిన వార్తలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నది. అనుమతి లేకుండా ఇఫ్తార్ పార్టీలు నిర్వహిస్తే 1,000 కువైట్ దినార్ల జరిమానాలు మరియు 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్న వార్తల్లో నిజం లేదని, అవన్ని తప్పుడు కథనాలని కువైట్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై తాము ఎటువంటి ప్రకటన లేదా ఉత్తర్వులు జారీ చేయలేదని అథారిటీ పేర్కొంది. అధికారిక ఛానెల్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రేమే విశ్వసించాలని కొరింది. ఫేక్ వార్తలను షేర్ చేసే విషయంలో క్రాస్ చేక్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







