ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- February 21, 2026
కువైట్: అనుమతి లేకుండా రమదాన్ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తే జరిమానాలకు సంబంధించిన వార్తలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నది. అనుమతి లేకుండా ఇఫ్తార్ పార్టీలు నిర్వహిస్తే 1,000 కువైట్ దినార్ల జరిమానాలు మరియు 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్న వార్తల్లో నిజం లేదని, అవన్ని తప్పుడు కథనాలని కువైట్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై తాము ఎటువంటి ప్రకటన లేదా ఉత్తర్వులు జారీ చేయలేదని అథారిటీ పేర్కొంది. అధికారిక ఛానెల్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రేమే విశ్వసించాలని కొరింది. ఫేక్ వార్తలను షేర్ చేసే విషయంలో క్రాస్ చేక్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









