మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- February 21, 2026
మనామా: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 31 తుది తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది.
నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నడపడం, వేగ పరిమితిని మించిపోవడం, రిజిస్టర్ చేయని మరియు బీమా లేని కారును నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు ముగ్గురు గాయపడ్డారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తికి కూడా నష్టం వాటిల్లిందని అధికారులు కేసును నమోదు చేశారు.
తాజా వార్తలు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!









