ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- February 22, 2026
మనామా: బహ్రెయిన్ లో ట్రాన్సిట్ , టూరిజం పాలసీపై సాధారణ చర్చను ప్రారంభించడానికి ఎంపీలు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా ట్రాన్సిట్ ప్రయాణీకులు మరియు పర్యాటకులకు సౌకర్యాలకు సంబంధించిన ప్రభుత్వ విధానం సమగ్ర సమీక్షకు లోనవుతుందని భావిస్తున్నారు.
ఎంపీ మమ్దౌహ్ అబ్బాస్ అల్ సలేహ్ నేతృత్వంలోని ఎంపీల బృందం సాధారణ చర్చ కోసం ప్రతిపాదనను సమర్పించింది.వారు మొదటగా ఈ ప్రతిపాదనపై మాట్లాడటానికి ప్రాధాన్యత పొందుతారు. దీనిపై ఎంపీ అహ్మద్ అబ్దుల్వాహెద్ ఖరాటా, ఎంపీ జలాల్ కజెం మహ్ఫుద్, ఎంపీ హసన్ ఇబ్రహీం హసన్, ఎంపీ డాక్టర్ హేషమ్ అహ్మద్ అల్ అషిరి, ఎంపీ అబ్దుల్నబి సల్మాన్ అహ్మద్, ఎంపీ మహదీ అబ్దులాజీజ్ అల్ షోవైఖ్, ఎంపీ మొహ్సేన్ అలీ అల్ అస్బౌల్, ఎంపీ మహమూద్ మీర్జా ఫర్దాన్ మరియు ఎంపీ డాక్టర్ అలీ మజేద్ అల్ నుయిమి సంతకం చేశారు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









