ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- February 22, 2026
మనామా: బహ్రెయిన్ లో ట్రాన్సిట్ , టూరిజం పాలసీపై సాధారణ చర్చను ప్రారంభించడానికి ఎంపీలు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా ట్రాన్సిట్ ప్రయాణీకులు మరియు పర్యాటకులకు సౌకర్యాలకు సంబంధించిన ప్రభుత్వ విధానం సమగ్ర సమీక్షకు లోనవుతుందని భావిస్తున్నారు.
ఎంపీ మమ్దౌహ్ అబ్బాస్ అల్ సలేహ్ నేతృత్వంలోని ఎంపీల బృందం సాధారణ చర్చ కోసం ప్రతిపాదనను సమర్పించింది.వారు మొదటగా ఈ ప్రతిపాదనపై మాట్లాడటానికి ప్రాధాన్యత పొందుతారు. దీనిపై ఎంపీ అహ్మద్ అబ్దుల్వాహెద్ ఖరాటా, ఎంపీ జలాల్ కజెం మహ్ఫుద్, ఎంపీ హసన్ ఇబ్రహీం హసన్, ఎంపీ డాక్టర్ హేషమ్ అహ్మద్ అల్ అషిరి, ఎంపీ అబ్దుల్నబి సల్మాన్ అహ్మద్, ఎంపీ మహదీ అబ్దులాజీజ్ అల్ షోవైఖ్, ఎంపీ మొహ్సేన్ అలీ అల్ అస్బౌల్, ఎంపీ మహమూద్ మీర్జా ఫర్దాన్ మరియు ఎంపీ డాక్టర్ అలీ మజేద్ అల్ నుయిమి సంతకం చేశారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









