11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- February 25, 2026
యూఏఈః జైపూర్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం దాదాపు 11 గంటలు ఆలస్యం తర్వాత సర్వీస్ ను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు దుబాయ్కు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఫ్లైట్ రాడార్ తో సహా వివిధ విమాన ట్రాకింగ్ వెబ్సైట్లు విమానం రద్దు అయినట్లు తెలిపాయి.
ఉదయం ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, రోజంతా విమానాశ్రయంలోనే గడిపినట్లు బాధిత ప్రయాణీకులలో ఒకరైన అంకుర్ చెప్పారు. చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, కొంతమంది టెర్మినల్ భవనం వెలుపల నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









