11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- February 25, 2026
యూఏఈః జైపూర్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం దాదాపు 11 గంటలు ఆలస్యం తర్వాత సర్వీస్ ను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు దుబాయ్కు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఫ్లైట్ రాడార్ తో సహా వివిధ విమాన ట్రాకింగ్ వెబ్సైట్లు విమానం రద్దు అయినట్లు తెలిపాయి.
ఉదయం ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, రోజంతా విమానాశ్రయంలోనే గడిపినట్లు బాధిత ప్రయాణీకులలో ఒకరైన అంకుర్ చెప్పారు. చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, కొంతమంది టెర్మినల్ భవనం వెలుపల నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









