11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- February 25, 2026
యూఏఈః జైపూర్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం దాదాపు 11 గంటలు ఆలస్యం తర్వాత సర్వీస్ ను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు దుబాయ్కు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఫ్లైట్ రాడార్ తో సహా వివిధ విమాన ట్రాకింగ్ వెబ్సైట్లు విమానం రద్దు అయినట్లు తెలిపాయి.
ఉదయం ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, రోజంతా విమానాశ్రయంలోనే గడిపినట్లు బాధిత ప్రయాణీకులలో ఒకరైన అంకుర్ చెప్పారు. చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, కొంతమంది టెర్మినల్ భవనం వెలుపల నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







