మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- February 25, 2026
మనామాః పెట్టుబడిదారులను లక్షలాది రూపాయల మోసం చేసినందుకు దోషిగా తేలిన వ్యాపారవేత్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 100,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. నేరం ద్వారా వచ్చిన డబ్బును జప్తు చేసి బాధితులకు తిరిగి చెల్లించాలని, ఇద్దరు హక్కుదారులకు తాత్కాలిక పౌర పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. 2020 మరియు 2023 మధ్య నిందితుడు రియల్ ఎస్టేట్, కంపెనీల నిర్మాణం, లగ్జరీ కార్లు, గడియారాలు మరియు ప్రత్యేక వాహన నంబర్ ప్లేట్లలో నిపుణుడిగా పరిచయం తీసుకొని ట్రస్ట్ నెట్వర్క్ను నిర్మించాడు. అధిక లాభాలను ఆశచూపి అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేశాడు. కోర్టు తీర్పులో మొదటి హక్కుదారునికి 6,000 దినార్లు మరియు రెండవ వ్యక్తికి 1,000 దినార్ల తాత్కాలిక పౌర పరిహారం కూడా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







