టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- February 24, 2026
ICC T20 World Cup 2026 తుది దశకు చేరుకుంటున్న వేళ క్రికెట్ అభిమానులకు ఐసీసీ కీలక సమాచారం వెల్లడించింది. సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్ల టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లలో ప్రారంభమవుతుందని ప్రకటించింది.
టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 4న తొలి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్, మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. రెండో సెమీఫైనల్కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఖరారైంది.
పాకిస్థాన్ ప్రదర్శనపై వేదిక నిర్ణయం
తొలి సెమీఫైనల్, ఫైనల్ వేదికలు పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయని ఐసీసీ వెల్లడించింది.
- పాకిస్థాన్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తే — మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది.
- పాక్ అర్హత సాధించకపోతే, శ్రీలంక సెమీస్కు చేరి భారత్తో ఆడని పరిస్థితిలో — మ్యాచ్ కొలంబోలోనే ఉంటుంది.
- పై పరిస్థితులు లేకపోతే తొలి సెమీఫైనల్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక అవుతుంది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







