ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- February 28, 2026
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సైనిక విభాగంలో అత్యంత కీలక నేతగా ఉన్న మహమ్మద్ పాక్పుర్ మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.
గతేడాది హుస్సేన్ సలామి నుంచి బాధ్యతలు స్వీకరించిన పాక్పుర్, ఇరాన్ సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన మరణంతో ఇరాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఇప్పటికే రాజుకుంటున్న దాడుల పర్వాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అగ్రరాజ్యాలు మరియు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందనే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
తాజా వార్తలు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి









