విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- March 01, 2026
యూఏఈః మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తన వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ షెడ్యూల్ అనిశ్చితిలో పడిందని కొందరు, హోటళ్లను రీ బుక్ చేసుకున్నామని మరికొందరు తెలిపారు. స్వదేశాలకు వెళ్లిన వారు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో తమ ప్రయాణాలను రద్దు చేసుకొని తిరిగి ఇళ్లకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పాక్షికంగా ఎయిర్ పోర్టులను రీ ఓపెన్ చేసే విషయం గురించి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









