విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- March 01, 2026
యూఏఈః మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తన వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ షెడ్యూల్ అనిశ్చితిలో పడిందని కొందరు, హోటళ్లను రీ బుక్ చేసుకున్నామని మరికొందరు తెలిపారు. స్వదేశాలకు వెళ్లిన వారు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో తమ ప్రయాణాలను రద్దు చేసుకొని తిరిగి ఇళ్లకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పాక్షికంగా ఎయిర్ పోర్టులను రీ ఓపెన్ చేసే విషయం గురించి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









