విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- March 01, 2026
యూఏఈః మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తన వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ షెడ్యూల్ అనిశ్చితిలో పడిందని కొందరు, హోటళ్లను రీ బుక్ చేసుకున్నామని మరికొందరు తెలిపారు. స్వదేశాలకు వెళ్లిన వారు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో తమ ప్రయాణాలను రద్దు చేసుకొని తిరిగి ఇళ్లకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పాక్షికంగా ఎయిర్ పోర్టులను రీ ఓపెన్ చేసే విషయం గురించి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







