బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- March 02, 2026
మనామా: అడ్డగించిన క్షిపణి నుంచి పడిన అవశేషాల కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, సల్మాన్ ఇండస్ట్రియల్ సిటీలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఒక విదేశీ నౌకపై క్షిపణి అవశేషాలు పడటంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది.ఈ ఘటనలో ఒక ఆసియా దేశానికి చెందిన కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.
అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రోన్ల అవశేషాలు పతనం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు









