బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- March 02, 2026
మనామా: అడ్డగించిన క్షిపణి నుంచి పడిన అవశేషాల కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, సల్మాన్ ఇండస్ట్రియల్ సిటీలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఒక విదేశీ నౌకపై క్షిపణి అవశేషాలు పడటంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది.ఈ ఘటనలో ఒక ఆసియా దేశానికి చెందిన కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.
అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- ఖతార్ బ్యాంకుల మొత్తం ఆస్తులు QR 2.173 ట్రిలియన్లు..!!
- బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!
- ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!









