డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- March 04, 2026
యూఏఈ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ లెర్నింగ్ ను మార్చి 6 వరకు పొడిగించినట్టు యూఏఈ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా పరిస్థితులను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రతినిధి డాక్టర్ సైఫ్ అల్ ధహేరి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతుందని, ఈ క్రమంలో ఇరాన్ విచక్షణ కోల్పోయి యూఏఈ పై దాడులకు పాల్పడుతుందని తెలిపింది.
విద్యా రంగంతో పాటు, అధికారులు ప్రైవేట్ రంగ సంస్థలు రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ









