కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- March 04, 2026
మస్కట్: కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించడం పట్ల ఒమన్ సుల్తానేట్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
"కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు తమ జాతీయ విధులను నిర్వర్తిస్తూ మరణించడం పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కువైట్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు మరియు ప్రజలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది" అని తన ప్రకటనలో ఒమన్ తెలిపింది.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
కువైట్ నావల్ ఫోర్స్ సభ్యులు సార్జెంట్ వలీద్ మజీద్ సులేమాన్ మరియు సార్జెంట్ అబ్దులాజీజ్ అబ్దుల్మోహ్సేన్ దఖేల్ నాసర్ మృతికి కువైట్ జనరల్ స్టాఫ్ సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ









