మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- March 05, 2026
మస్కట్: గల్ఫ్ ప్రాంతం నుండి స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకునే వారి కోసం విమానాలను నడపడానికి ఒమన్.. పలు దేశాల ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. జాతీయత లేదా పాస్పోర్ట్ స్థితితో సంబంధం లేకుండా ప్రయాణించాలనుకునే వారందరూ సురక్షితంగా ప్రయాణించడానికి ఒమన్ ప్రభుత్వం కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది ప్రకటించారు.ఈ మేరకు X ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణీకుల అధిక డిమాండ్ను తీర్చడానికి ఒమన్ ఎయిర్ తన నెట్వర్క్కు అదనపు ఫ్లైట్ సర్వీసులను జోడిస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్ సైట్ లేదా అధికారికి ఛానల్స్ ను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









