బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- March 06, 2026
మనామా: ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడి తరువాత బాప్కో ఎనర్జీస్ రిఫైనరీలోని ఒక యూనిట్లో మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఎవరూ గాయపడ లేదని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది.రిఫైనరీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









