బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?

- March 06, 2026 , by Maagulf
బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?

మనామా: ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడి తరువాత బాప్కో ఎనర్జీస్ రిఫైనరీలోని ఒక యూనిట్‌లో మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఎవరూ గాయపడ లేదని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది.రిఫైనరీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com