ప్రత్యేక హోదా కోసం జగన్‌ దిల్లీలో ఆందోళన చేయాలి: రవీంద్ర

- August 01, 2016 , by Maagulf
ప్రత్యేక హోదా కోసం జగన్‌ దిల్లీలో ఆందోళన చేయాలి: రవీంద్ర

 ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్రంలో కాకుండా దిల్లీలో ఆందోళన చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో గెలిపించారన్నారు. జగన్‌ బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రధానితో సమావేశం తర్వాత దేనికైనా సిద్ధపడతామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com