రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- March 08, 2026
రియాద్: రియాద్, రాజధానిలోని డిప్లొమాటిక్ క్వార్టర్ మరియు షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు పలు డ్రోన్ దాడులను అడ్డుకున్నాయని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిప్లొమాటిక్ క్వార్టర్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడికి చేసిన యత్నాన్ని వైమానిక రక్షణ దళాలు విఫలం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు. డ్రోన్ను కూల్చివేసిన తర్వాత ఎటువంటి భౌతిక నష్టం లేదా పౌరులకు గాయాలు కాలేదని ఆయన ధృవీకరించారు.
రియాద్లోని యూఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకుని రెండు డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని, వాటి ద్వారా స్వల్ప అగ్నిప్రమాదం మరియు భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ సంఘటన రియాద్లోని డిప్లొమాటిక్ క్వార్టర్పై రెండవ దాడి అని వెల్లడించారు.
ఒక ప్రత్యేక ప్రకటనలో, ఆరు డ్రోన్లను ఉపయోగించి రియాద్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను కూడా అడ్డగించి నగరం మీదుగా నాశనం చేసిన తర్వాత వాటిని అడ్డుకున్నామని అల్-మాలికి చెప్పారు.
రియాద్కు తూర్పున మరో నాలుగు డ్రోన్లను వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయని ఆయన అన్నారు. షైబా ఆయిల్ ఫీల్డ్ వైపు వెళుతుండగా మరో డ్రోన్ను అడ్డుకుని ధ్వసం ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









