ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- March 08, 2026
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకుల నిరంకుశత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. “మేము ఇరాన్ను విభజించాలని అనుకోవడం లేదు.. కేవలం నిరంకుశ పాలన నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.
“ఇరాన్కు మరిన్ని సర్ప్రైజ్లు ఇస్తాం. ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం దగ్గరలో ఉంది. తదుపరి దశను త్వరలో చేపడతాం” అని చెప్పారు. ఇజ్రాయెల్ దాడులతో కీలక నేతలు కోల్పోయారని, ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలే పడగొట్టే సమయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









