యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- March 11, 2026
మస్కట్: ఇరాకీ కుర్దిస్తాన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది.
ఇది దౌత్య కార్యకలాపాలు మరియు వాటి ప్రాంగణాల రక్షణకు హామీ ఇచ్చే అంతర్జాతీయ చట్టాలు మరియు దౌత్య నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించింది.
ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంఘీభావాన్ని తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని రకాల హింసను తిరస్కరిస్తున్నట్లు తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









