యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- March 11, 2026
మస్కట్: ఇరాకీ కుర్దిస్తాన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది.
ఇది దౌత్య కార్యకలాపాలు మరియు వాటి ప్రాంగణాల రక్షణకు హామీ ఇచ్చే అంతర్జాతీయ చట్టాలు మరియు దౌత్య నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించింది.
ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంఘీభావాన్ని తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని రకాల హింసను తిరస్కరిస్తున్నట్లు తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







