నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- March 11, 2026
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ మరియు నువైసీబ్ బార్డర్ క్రాసింగ్లో భద్రతా సంసిద్ధతను అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-వహిబ్ తనిఖీ చేశారు.
తన పర్యటన సందర్భంగా, వివిధ ప్రాంతాలలో భద్రతా సంసిద్ధత మరియు గస్తీని పరిశీలించారు. నువైసీబ్ క్రాసింగ్లో విదేశాల నుండి వచ్చే కువైట్ పౌరులు, విజిటర్స్ ను అనుమతించేందుకు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో భద్రతా సిబ్బంది చూపుతున్న ధైర్య సాహసాలను ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









