నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- March 11, 2026
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ మరియు నువైసీబ్ బార్డర్ క్రాసింగ్లో భద్రతా సంసిద్ధతను అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-వహిబ్ తనిఖీ చేశారు.
తన పర్యటన సందర్భంగా, వివిధ ప్రాంతాలలో భద్రతా సంసిద్ధత మరియు గస్తీని పరిశీలించారు. నువైసీబ్ క్రాసింగ్లో విదేశాల నుండి వచ్చే కువైట్ పౌరులు, విజిటర్స్ ను అనుమతించేందుకు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో భద్రతా సిబ్బంది చూపుతున్న ధైర్య సాహసాలను ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









