ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- March 11, 2026
మనామా: బహ్రెయిన్ నుండి పొరుగు దేశాలకు ప్రయాణానికి ఏవైనా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.
కొన్ని ప్రైవేట్ పార్టీలు బహ్రెయిన్ నుండి వ్యక్తులను సమీప దేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అటువంటి ఏర్పాట్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని మరియు అలాంటి ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఆమోదించలేదని ఎంబసీ స్పష్టం చేసింది.
ఈ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు అధికారిక దౌత్య మార్గాలకు సంబంధం లేదని గుర్తించాలని రాయబార కార్యాలయం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









