ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- March 11, 2026
మనామా: బహ్రెయిన్ నుండి పొరుగు దేశాలకు ప్రయాణానికి ఏవైనా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.
కొన్ని ప్రైవేట్ పార్టీలు బహ్రెయిన్ నుండి వ్యక్తులను సమీప దేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అటువంటి ఏర్పాట్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని మరియు అలాంటి ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఆమోదించలేదని ఎంబసీ స్పష్టం చేసింది.
ఈ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు అధికారిక దౌత్య మార్గాలకు సంబంధం లేదని గుర్తించాలని రాయబార కార్యాలయం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







