దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- March 22, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ విలాయత్లో ఒక వాడి (వాగు) ప్రవాహంలో మూడు వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA)కి చెందిన రెస్క్యూ బృందాలు ఒక వ్యక్తిని క్షేమంగా రక్షించగా, మరొక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గల్లంతైన మూడవ వ్యక్తి కోసం కొనసాగిన గాలింపు చర్యల తర్వాత ఆ వ్యక్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించుకునే దృష్ట్యా, పౌరులు మరియు నివాసితులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే సాహసం చేయవద్దని, అలాగే సంబంధిత అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







