దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- March 22, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ విలాయత్లో ఒక వాడి (వాగు) ప్రవాహంలో మూడు వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA)కి చెందిన రెస్క్యూ బృందాలు ఒక వ్యక్తిని క్షేమంగా రక్షించగా, మరొక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గల్లంతైన మూడవ వ్యక్తి కోసం కొనసాగిన గాలింపు చర్యల తర్వాత ఆ వ్యక్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించుకునే దృష్ట్యా, పౌరులు మరియు నివాసితులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే సాహసం చేయవద్దని, అలాగే సంబంధిత అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!









