దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- March 22, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ విలాయత్లో ఒక వాడి (వాగు) ప్రవాహంలో మూడు వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA)కి చెందిన రెస్క్యూ బృందాలు ఒక వ్యక్తిని క్షేమంగా రక్షించగా, మరొక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గల్లంతైన మూడవ వ్యక్తి కోసం కొనసాగిన గాలింపు చర్యల తర్వాత ఆ వ్యక్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించుకునే దృష్ట్యా, పౌరులు మరియు నివాసితులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే సాహసం చేయవద్దని, అలాగే సంబంధిత అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







