దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- March 22, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ విలాయత్లో ఒక వాడి (వాగు) ప్రవాహంలో మూడు వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA)కి చెందిన రెస్క్యూ బృందాలు ఒక వ్యక్తిని క్షేమంగా రక్షించగా, మరొక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గల్లంతైన మూడవ వ్యక్తి కోసం కొనసాగిన గాలింపు చర్యల తర్వాత ఆ వ్యక్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించుకునే దృష్ట్యా, పౌరులు మరియు నివాసితులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే సాహసం చేయవద్దని, అలాగే సంబంధిత అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









