వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- March 26, 2026
మనామాః ఆన్ లైన్ లో ఫోన్లను అందజేస్తానని మోసాలకు పాల్పడిన 53 ఏళ్ల వ్యక్తిని దక్షిణ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిందితుడు మొబైల్ ఫోన్లను వాయిదాల పద్ధతిలో విక్రయించి, వినియోగదారులతో ఒప్పందాలపై సంతకాలు చేయించుకునేవాడు. ఆ తర్వాత అతను వివరాలను తప్పుగా నమోదు చేసి, ఫోన్ల అసలు విలువ కంటే ఎక్కువ మొత్తాలను చూపించి ఆ ఒప్పందాలను మార్చేవాడని అధికారులు తెలిపారు.
అతనిపై ఫిర్యాదులు అందిన వెంటనే, డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించిందని, సరైన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









