వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- March 26, 2026
మనామాః ఆన్ లైన్ లో ఫోన్లను అందజేస్తానని మోసాలకు పాల్పడిన 53 ఏళ్ల వ్యక్తిని దక్షిణ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిందితుడు మొబైల్ ఫోన్లను వాయిదాల పద్ధతిలో విక్రయించి, వినియోగదారులతో ఒప్పందాలపై సంతకాలు చేయించుకునేవాడు. ఆ తర్వాత అతను వివరాలను తప్పుగా నమోదు చేసి, ఫోన్ల అసలు విలువ కంటే ఎక్కువ మొత్తాలను చూపించి ఆ ఒప్పందాలను మార్చేవాడని అధికారులు తెలిపారు.
అతనిపై ఫిర్యాదులు అందిన వెంటనే, డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించిందని, సరైన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







