కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- April 01, 2026
మస్కట్: ఒమన్ లోని బౌషర్ విలాయత్లోని ఒక విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వెర్ హౌజ్ నుండి భారీ మొత్తంలో విద్యుత్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. చోరీ ఆరోపణల నేపథ్యంలో ఆసియాకు చెందిన దేశాలకు చెందిన ముగ్గురు వలసదారులను అరెస్టు చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది.అరెస్టయిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. భారత్, జీసీసీ దేశాల్లో ఆందోళన..!!
- సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!
- ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- నాన్ ఎమిరేటీలు కందూరాలు ధరించడంపై క్లారిటీ..!!
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!









