కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!

- April 01, 2026 , by Maagulf
కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!

మస్కట్: ఒమన్ లోని బౌషర్ విలాయత్‌లోని ఒక విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వెర్ హౌజ్ నుండి భారీ మొత్తంలో విద్యుత్ కేబుల్స్‌ చోరీకి గురయ్యాయి. చోరీ ఆరోపణల నేపథ్యంలో ఆసియాకు చెందిన దేశాలకు చెందిన ముగ్గురు వలసదారులను అరెస్టు చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది.అరెస్టయిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com