కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- April 01, 2026
మస్కట్: ఒమన్ లోని బౌషర్ విలాయత్లోని ఒక విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వెర్ హౌజ్ నుండి భారీ మొత్తంలో విద్యుత్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. చోరీ ఆరోపణల నేపథ్యంలో ఆసియాకు చెందిన దేశాలకు చెందిన ముగ్గురు వలసదారులను అరెస్టు చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది.అరెస్టయిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









