మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- April 03, 2026
మక్కా: మక్కా ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు సమ్మర్ కు సంబంధించి కొత్త పనివేళలు ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వస్తాయని విద్యా శాఖ ప్రకటించింది.
వేసవి కాలంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బందికి మరింత అనుకూలమైన లెర్నింగ్ వాతావరణాన్ని కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉదయం షిఫ్ట్ పాఠశాలల్లో మార్నింగ్ అసెంబ్లీ ఉదయం 6:45 గంటలకు, క్లాసెస్ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆమోదించిన షెడ్యూళ్ల ప్రకారం, నిరంతర విద్యా పాఠశాలల్లో బాలురకు సాయంత్రం 5:00 గంటలకు మరియు బాలికలకు మధ్యాహ్నం 3:00 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!
- యూఏఈలో సమ్మర్ సందడి.. బీచ్ భద్రత, ప్రథమ చికిత్సపై అవగాహన..!!
- నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?









