మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- April 03, 2026
మక్కా: మక్కా ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు సమ్మర్ కు సంబంధించి కొత్త పనివేళలు ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వస్తాయని విద్యా శాఖ ప్రకటించింది.
వేసవి కాలంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బందికి మరింత అనుకూలమైన లెర్నింగ్ వాతావరణాన్ని కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉదయం షిఫ్ట్ పాఠశాలల్లో మార్నింగ్ అసెంబ్లీ ఉదయం 6:45 గంటలకు, క్లాసెస్ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆమోదించిన షెడ్యూళ్ల ప్రకారం, నిరంతర విద్యా పాఠశాలల్లో బాలురకు సాయంత్రం 5:00 గంటలకు మరియు బాలికలకు మధ్యాహ్నం 3:00 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







