నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- April 03, 2026
దోహా: జాతీయ హెచ్చరిక వ్యవస్థ (National Warning System) హెచ్చరిక సౌండ్ ఉన్న వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్లను ప్లే చేయవద్దని ప్రజలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఒక ప్రకటనను జారీ చేసింది.
నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ టోన్లను మొబైల్ ఫోన్ రింగ్టోన్లుగా ఉపయోగించడం లేదా సమావేశాలు, బహిరంగ ప్రదేశాలలో వాటిని ప్రసారం చేయడం వలన భయాందోళనలు పెరిగి, ప్రజా ప్రశాంతతకు భంగం కలగవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
జాతీయ హెచ్చరిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







