రియో ఒలింపిక్స్ విలేజ్లో బుధవారం మరో చోరీ ...
- August 04, 2016
రియో ఒలింపిక్స్ విలేజ్లో బుధవారం మరో చోరీ జరిగింది. తమ వస్తువులు దొంగతనానికి గురయ్యాయని డానిష్ అథ్లెట్లు చెప్పడంతో నిర్వాహకులు వారికి బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. మొబైళ్లు, వస్త్రాలు, ఐపాడ్ కనిపించడం లేవని డెన్మార్క్ చెఫ్ డి మిషన్ మార్టెన్ రాడ్ట్విట్ టీవీ2 మీడియాతో పేర్కొన్నారు.ఒలింపిక్ విలేజ్లోని 36 భవంతుల్లో పలు సమస్యలపై డానిష్ ప్రతినిధులు జులై 18 నుంచి ఇప్పటివరకు దాదాపు 150 ఫిర్యాదులు చేశారు. మొబైళ్ల దగ్గర్నుంచి పక్కబట్టల వరకు చాలా పోయినట్లు తెలిపారు. గతంలోనూ ఆటగాళ్లు తమ వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







