యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- January 02, 2026
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర లావాదేవీలకు సంబంధించి కొత్త చట్టాన్ని జారీ చేసింది.మెజారిటీ వయస్సును 21 ఏళ్ల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది.అయితే, న్యాయ ప్రక్రియలో ఇస్లామిక్ షరియా సూత్రాలను సూచించేటప్పుడు కోర్టులకు విస్తృత విచక్షణను మంజూరు చేశారు. ఈ విధానం సామాజిక పరిణామాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అనాథలు, జన్మతేదీ తేదీ విషయంలో స్పష్టం లేని సందర్భాల్లో షరియా సూత్రాల ప్రకారం విచక్షణతో ముందుకు పోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









