యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- January 02, 2026
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర లావాదేవీలకు సంబంధించి కొత్త చట్టాన్ని జారీ చేసింది.మెజారిటీ వయస్సును 21 ఏళ్ల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది.అయితే, న్యాయ ప్రక్రియలో ఇస్లామిక్ షరియా సూత్రాలను సూచించేటప్పుడు కోర్టులకు విస్తృత విచక్షణను మంజూరు చేశారు. ఈ విధానం సామాజిక పరిణామాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అనాథలు, జన్మతేదీ తేదీ విషయంలో స్పష్టం లేని సందర్భాల్లో షరియా సూత్రాల ప్రకారం విచక్షణతో ముందుకు పోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







