యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- January 02, 2026
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర లావాదేవీలకు సంబంధించి కొత్త చట్టాన్ని జారీ చేసింది.మెజారిటీ వయస్సును 21 ఏళ్ల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది.అయితే, న్యాయ ప్రక్రియలో ఇస్లామిక్ షరియా సూత్రాలను సూచించేటప్పుడు కోర్టులకు విస్తృత విచక్షణను మంజూరు చేశారు. ఈ విధానం సామాజిక పరిణామాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అనాథలు, జన్మతేదీ తేదీ విషయంలో స్పష్టం లేని సందర్భాల్లో షరియా సూత్రాల ప్రకారం విచక్షణతో ముందుకు పోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









