డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- April 06, 2026
కువైట్ః కువైట్ ఆర్థిక మంత్రి యాకూబ్ అల్-రిఫాయ్.. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ దాడిని ఆయన హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించారు. తన పర్యటన సందర్భంగా అల్-రిఫాయ్ దాడి వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించారు.వీలైనంత త్వరగా ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి మరమ్మత్తు మరియు పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆలస్యం లేకుండా సాధారణ స్థితికి వచ్చేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర బృందాల వేగవంతమైన స్పందనను మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అసిల్ అల్-మునిఫీ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో డెలివరీ మోటార్ బైక్ల నియంత్రణకు అధ్యయనం..!!
- దుబాయ్ ఫ్లైట్ ఎక్కే గంటల ముందు..కేరళలో దంపతులు అనుమానస్పద మృతి..!!
- ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- జి.వి.శ్రీనివాస్ ను ఘనంగా సత్కారించిన ISC ఒమన్..!!
- వ్యక్తిగత డేటా షేరింగ్ చెక్లిస్ట్ ను ప్రారంభించిన NCSA..!!
- జూన్ 4 నుండి కువైట్ కు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- 10 లెబనీస్ గ్రామాల ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక
- ఇదేం ప్రవర్తన.. గోళ్లు గిల్లుకుంటూ..నవ్వుతూ కనిపించిన పోలీస్ అధికారిని..
- తెలంగాణకు వర్ష సూచన..చల్లబడనున్న వాతావరణం!
- యూఏఈలోని వివిధ ఎమిరేట్స్లో పండుగ ప్రార్థనల సమయాలు ఇవే!









