డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- April 06, 2026
కువైట్ః కువైట్ ఆర్థిక మంత్రి యాకూబ్ అల్-రిఫాయ్.. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ దాడిని ఆయన హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించారు. తన పర్యటన సందర్భంగా అల్-రిఫాయ్ దాడి వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించారు.వీలైనంత త్వరగా ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి మరమ్మత్తు మరియు పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆలస్యం లేకుండా సాధారణ స్థితికి వచ్చేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర బృందాల వేగవంతమైన స్పందనను మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అసిల్ అల్-మునిఫీ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







