కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- April 09, 2026
కువైట్: ఆరవ రింగ్ రోడ్డులోని సాద్ అల్-అబ్దుల్లాకు ఎదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారని కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది. సమాచారం అందగానే అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి తహ్రీర్ స్టేషన్కు చెందిన అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని, అనంతరం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించారని కువైట్ అగ్నిమాపక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...









