‘జయహో జనార్ధన’ పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది..
- April 10, 2026
పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా తెరకెక్కిస్తున్న సినిమా ‘జయహో జనార్ధన’. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని డైరెక్టర్ సంపత్ నంది లాంచ్ చేసారు. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. పోస్టర్ లాంచ్ అనంతరం సంపత్ నంది.. నిర్మాత, దర్శకుడిని అభినందించి సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







