స్పెయిన్ లో 'మిస్టర్' షూట్ ముగిసింది..
- August 04, 2016
శ్రీను వైట్ల -వరుణ్ తేజ కలయికలో తెరకెక్కుటున్న చిత్రం మిస్టర్ . ఈ సినిమా తొలి షెడ్యూలు ను స్పెయిన్ లో షూట్ చేశారు.దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగింది. ఇప్పుడీ షెడ్యూలు ముగిసింది. ఈ షెడ్యూలో దాదాపు నలఫై శాతం టాకీ పార్ట్ ముగిసిందని చిత్ర యూనిట్ చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ లో రెండో షెడ్యూలు ప్రారభింస్తారు. ఈ చిత్రంలో వరుణ్ కు జోడిగా లావణ్య త్రిపాఠీ, హెబ్బా పటేల్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా శ్రీను వైట్ల కి చాలా కీలకం. వరుస పరాజయలాతో రేసులో వెనకబడ్డాడు వైట్ల. అయితే ఇప్పుడు దర్శకుడిగా ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ హిట్టు పడాలంతే. ఆ హిట్ 'మిస్టర్' తో వస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు వైట్ల.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









