స్పెయిన్ లో 'మిస్టర్' షూట్ ముగిసింది..
- August 04, 2016
శ్రీను వైట్ల -వరుణ్ తేజ కలయికలో తెరకెక్కుటున్న చిత్రం మిస్టర్ . ఈ సినిమా తొలి షెడ్యూలు ను స్పెయిన్ లో షూట్ చేశారు.దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగింది. ఇప్పుడీ షెడ్యూలు ముగిసింది. ఈ షెడ్యూలో దాదాపు నలఫై శాతం టాకీ పార్ట్ ముగిసిందని చిత్ర యూనిట్ చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ లో రెండో షెడ్యూలు ప్రారభింస్తారు. ఈ చిత్రంలో వరుణ్ కు జోడిగా లావణ్య త్రిపాఠీ, హెబ్బా పటేల్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా శ్రీను వైట్ల కి చాలా కీలకం. వరుస పరాజయలాతో రేసులో వెనకబడ్డాడు వైట్ల. అయితే ఇప్పుడు దర్శకుడిగా ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ హిట్టు పడాలంతే. ఆ హిట్ 'మిస్టర్' తో వస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు వైట్ల.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







