మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ ..
- August 04, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతకు ముందు లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు అనంతకుమార్, ప్రకాశ్ జావడేకరను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలు, పార్లమెంట్ వ్యవహారాలపై అనంత్కుమార్తో చర్చించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్గజపతిరాజు, ఎంపీలు తోట నర్సింహం, సీఎం రమేశ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







