మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ ..

- August 04, 2016 , by Maagulf
మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ ..

ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతకు ముందు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, కేంద్రమంత్రులు అనంతకుమార్‌, ప్రకాశ్‌ జావడేకరను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలు, పార్లమెంట్‌ వ్యవహారాలపై అనంత్‌కుమార్‌తో చర్చించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, ఎంపీలు తోట నర్సింహం, సీఎం రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com