మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ ..
- August 04, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతకు ముందు లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు అనంతకుమార్, ప్రకాశ్ జావడేకరను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలు, పార్లమెంట్ వ్యవహారాలపై అనంత్కుమార్తో చర్చించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్గజపతిరాజు, ఎంపీలు తోట నర్సింహం, సీఎం రమేశ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









