15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- April 12, 2026
మస్కట్: ఒమన్ లో కనిపించకుండా పోయిన ప్రవాస బాలికను క్షేమంగా గుర్తించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియలు ప్రస్తుతం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు, విలాయత్ బౌషర్ పరిధిలోని అల్-ఘుబ్రా ప్రాంతంలో ఉన్న తన నివాసం నుండి బయటకు వెళ్లిన 15 ఏళ్ల షిరీన్ మహమూద్ షాబాన్ యాహ్యా తిరిగి రాలేదు. దీంతో బాలిక పేరెంట్స్ రాయల్ ఒమన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో తప్పిపోయిన బాలిక ఆచూకీని కనుగొనడంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







