సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'బాబు బంగారం'
- August 05, 2016
బొబ్బలిరాజా ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్న అగ్ర కథానాయకుడు వెంకటేష్. మారుతీ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'బాబు బంగారం'. నయనతార కథానాయిక. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న 'బాబు బంగారం' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ, పీడీవీ ప్రసాద్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







