ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- April 20, 2026
రియాద్: : సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తో రియాద్లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు దృష్టి సారించారు. ఇంధన భద్రతకు మరియు ఇంధన సరఫరాల స్థిరత్వానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలకు వారి చర్చల్లో అత్యంత ప్రాధాన్యత అంశంగా నిలిచిందన్నారు అధికారులు.
అదే విధంగా, రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అజిత్ దోవల్తో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చర్చలు జరిపారు. ఉమ్మడి సహకారానికి సంబంధించిన అంశాలపై వారు సమీక్షించారు. మిడిలీస్టులోని తాజా పరిణామాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









