ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- April 20, 2026
రియాద్: : సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తో రియాద్లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు దృష్టి సారించారు. ఇంధన భద్రతకు మరియు ఇంధన సరఫరాల స్థిరత్వానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలకు వారి చర్చల్లో అత్యంత ప్రాధాన్యత అంశంగా నిలిచిందన్నారు అధికారులు.
అదే విధంగా, రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అజిత్ దోవల్తో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చర్చలు జరిపారు. ఉమ్మడి సహకారానికి సంబంధించిన అంశాలపై వారు సమీక్షించారు. మిడిలీస్టులోని తాజా పరిణామాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









