ఇస్రోతో తెలంగాణా రాష్ట్రం ఉప్పందం
- August 05, 2016
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఇస్రో ఛైర్మన్ కిరణ్కుమార్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుపై ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ... ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్ల కోసం అని వివరించారు. డ్రోన్ పరిజ్ఞానంతో ప్రాజెక్టులు, కాల్వల పూర్తి సమాచారం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద ఉన్న సాగు భూమి పూర్తి వివరాలు ఈ పరిజ్ఞానంతో కచ్చితంగా తెలుస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుందని హరీశ్రావు వెల్లడించారు. ఒప్పంద పత్రాలపై మంత్రి హరీశ్రావు, ఇస్రో ఛైర్మన్ కిరణ్కుమార్ సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







