ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- July 27, 2026
మనామా: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.
అబ్రహాం ఒప్పందాల (Abraham Accords) పరిధిలో బహ్రెయిన్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన నేతలు, ప్రాంతంలో భద్రత, స్థిరత్వం, శాంతి, అభివృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు పరస్పర సహకారాన్ని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







